ఈరోజు కూడా లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 145 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 52 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 1.84 శాతం తగ్గిన టెక్ మహీంద్రా షేర్ విలువ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (1.84%), టాటా స్టీల్ (1.66%), ఎన్టీపీసీ (1.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.44%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.34%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.82%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.16%), భారతి ఎయిర్ టెల్ (-1.13%), ఏసియన్ పెయింట్స్ (-0.95%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.89%).