కార్పొరేట్ల పన్ను ఎగవేతల వల్ల దేశానికి కలిగిన నష్టమెంత?: రాజ్యసభలో విజయసాయిరెడ్డి
- పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారన్న విజయసాయి
- ప్రభుత్వం వద్ద ఇందుకు లెక్కలున్నాయా? అని ప్రశ్న
- పన్ను ఎగవేతల నష్టంపై వివరాలు ఉన్నాయా? అని అడిగిన వైసీపీ ఎంపీ
అంతేకాకుండా ఇప్పటిదాకా ఆయా కార్పొరేట్ సంస్థలు పాల్పడిన పన్ను ఎగవేతల కారణంగా దేశానికి ఎంత మేర నష్టం వాటిల్లింది?.. ఈ విషయంపై ప్రభుత్వం వద్ద ఏమైనా లెక్కలున్నాయా?.. ఆ దిశగా ఇప్పటిదాకా ఏమైనా వివరాలు సేకరించారా? అని కూడా ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.