వైసీపీ నేతలతో బ్యాంకాక్ వెళ్లిన దర్శి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
- అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లిన ఎస్సై
- దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ
- తాజాగా చంద్రశేఖర్ను విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు
తాజాగా ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి కాగా.. వైసీపీ నేతలతో కలిసి విదేశాలకు వెళ్లే సందర్భంగా చంద్రశేఖర్ ఎలాంటి అనుమతి తీసుకోలేదని తేలింది. దీంతో చంద్రశేఖర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ... ఆయనను విధుల నుంచి తప్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.