నూతన పార్లమెంటు భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- దేశ రాజధానిలో నూతన పార్లమెంటు భవనాలు
- నూతన పార్లమెంటులోనే వర్షాకాల సమావేశాలు
- పార్లమెంటు సెంట్రల్ హాలుపై జాతీయ చిహ్నం
- కంచుతో తయారైన దీని బరువు 9,500 కిలోలు
ఈ చిహ్నం గురించి అధికారులు వివరాలు తెలిపారు. ఇది కంచుతో తయారైందని, 6.5 మీటర్ల ఎత్తున్న దీని బరువు 9,500 కిలోలు అని వెల్లడించారు. పార్లమెంటు ప్రధాన భవంతి పైభాగాన దీన్ని ఏర్పాటు చేశారని, దీనికి దన్నుగా నిలిపిన ఉక్కు ఆకృతే 6,500 కిలోల వరకు బరువుంటుందని అధికారులు పేర్కొన్నారు.
.