హైదరాబాద్ గ్యాంగ్ రేప్పై మహిళా కమిషన్ దర్యాప్తు... తెలంగాణ సీఎస్, డీజీపీలకు నోటీసులు
- ఆమ్నేషియా పబ్ వద్ద బాలికను అపహరించిన నిందితులు
- కారులోనే ఆమెపై ఐదుగురు యువకుల గ్యాంగ్ రేప్
- ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన జాతీయ మహిళా కమిషన్
- సికింద్రాబాద్ రేప్పైనా విచారణ మొదలెట్టినట్టు మహిళా కమిషన్ ప్రకటన
ఇలాంటి తరుణంలో ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు సికింద్రాబాద్ పరిధిలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనపైనా విచారణ మొదలుపెట్టినట్టు మహిళా కమిషన్ ప్రకటించింది.