థామస్ కప్ విజేతగా భారత్!
- స్వర్ణం గెలిచిన భారత్
- ఐదు మ్యాచ్ల్లో మూడింటిలో భారత్ ఆటగాళ్ల గెలుపు
- సత్తా చాటిన శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్యసేన్
ఫైనల్లో భారత్కు చెందిన శ్రీకాంత్, ప్రణయ్, లక్ష్యసేన్ సత్తా చాటారు. ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య టైటిల్ కోసం ఐదు మ్యాచ్లు నిర్వహించగా..వాటిలో భారత్ మూడింటిలో విజయం సాధించింది. ఫలితంగా థామస్ కప్ విజేతగా నిలిచి స్వర్ణం గెలుచుకుంది.