సీనియర్లతో ముగిసిన సోనియా భేటీ... పీకే చేరికపై వీడని సస్పెన్స్
- పీకే చేరికపై నోరు మెదపని నేతలు
- 2024 ఎన్నికల కోసం ఎంపవర్డ్ గ్రూప్
- వచ్చే నెలలో రాజస్థాన్లో చింతన్ శిబిర్
- సీనియర్లతో భేటీలో సోనియా గాంధీ నిర్ణయాలు
ఇదిలా ఉంటే.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. 2024 ఎన్నికల కోసం ఎంపవర్డ్ గ్రూప్ పేరిట ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది. అదే సమయంలో చింతన్ శిబిర్ పేరిట నిర్వహించనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశం రాజస్థాన్లో వచ్చే నెలలో నిర్వహించాలని కూడా నిర్ణయించింది.