Thu 11:47 సీఎం కాన్వాయ్ కోసం ప్రజల కారును తీసుకెళ్లే స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లింది?: చంద్రబాబు మండిపాటు కుటుంబంతో కలిసి తిరుమల వెళ్తున్న వినుకొండ వాసి అతడి కారును సీఎం పర్యటన కోసం తీసుకెళ్లారని చంద్రబాబు ఆగ్రహం ఏపీలో నెలకొన్న దౌర్భాగ్య పాలనకు ఇదే నిదర్శనమని వ్యాఖ్య కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎవరు ఇచ్చారని నిలదీత Read full story
Mon 14:18 పవన్ కల్యాణ్కు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ సోషల్ మీడియా ద్వారా స్పందించిన చంద్రబాబు కూటమి ఐక్యతకు పవన్ అందిస్తున్న సహకారం అభినందనీయమన్న సీఎం గత 20 నెలల పాలనే మన ఐక్యతకు నిదర్శనమని వ్యాఖ్య కూటమి ఐక్యతా స్ఫూర్తి పదికాలాలు కొనసాగాలని ఆకాంక్ష Read full story
Mon 14:09 గర్ల్ఫ్రెండ్కు హార్దిక్ పాండ్యా ఖరీదైన కానుక.. ఇండియాలోనే తొలి లగ్జరీ కారు గర్ల్ఫ్రెండ్ మహికా శర్మకు హార్దిక్ పాండ్యా ఖరీదైన గిఫ్ట్ రూ. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్-బెంజ్ వి-క్లాస్ కారు బహుమతి ఇండియాలో లాంచ్ అయిన మొట్టమొదటి వి-క్లాస్ వాహనం ఇదే కొద్ది వారాల క్రితమే రూ. 12 కోట్లతో ఫెరారీ కొనుగోలు చేసిన పాండ్యా కొత్త కారుతో జంట ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ Read full story
Mon 13:58 తిరుపతిలో వెయ్యి కోట్ల భూదందా.. సూత్రధారి, పాత్రధారి నారా లోకేశ్: భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి నడిబొడ్డున ఉన్న 22 ఎకరాల భూమిని రూ. 94 కోట్లకే అప్పగించారన్న భూమన బహిరంగ ప్రకటన కూడా లేకుండానే భూమిని దోచిపెట్టారని మండిపాటు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణ Read full story
Mon 13:35 మెట్రో పోస్టర్ల కేసులో కీలక పురోగతి.. ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది అరెస్ట్ ఢిల్లీలో లష్కరే తోయిబా ఉగ్రవాది షబీర్ అహ్మద్ లోన్ అరెస్ట్ మెట్రో స్టేషన్లలో దేశ వ్యతిరేక పోస్టర్ల కేసులో కీలక సూత్రధారి భారత్లో కొత్త ఉగ్రవాద మాడ్యూల్ ఏర్పాటుకు యత్నించినట్లు ఆరోపణలు నిందితుడికి 26/11 సూత్రధారులతో సంబంధాలున్నట్లు వెల్లడి గతంలోనూ పలుమార్లు అరెస్టయిన షబీర్ లోన్ Read full story
Mon 13:33 కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు: కేటీఆర్ రేవంత్ ప్రభుత్వం భూ కబ్జాల పర్వం కొనసాగిస్తోందన్న కేటీఆర్ రూ. 1,400 కోట్ల విలువ చేసే 27 ఎకరాల భూమిపై పొంగులేటి కన్ను పడిందని ఆరోపణ పొంగులేటి తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ అక్రమాలకు సహకరించే పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక Read full story
Mon 13:25 కిట్క్యాట్కు హైటెక్ దొంగల షాక్.. రూ.1.5 కోట్ల చాక్లెట్ల కంటెయినర్ చోరీ ఇటలీ నుంచి పోలాండ్కు వెళ్లాల్సిన కంటెయినర్ ను ఎత్తుకెళ్లిన దొంగలు నకిలీ పత్రాలతో వచ్చి ట్రక్కును తీసుకెళ్లిన దొంగలు జీపీఎస్ సిగ్నల్ కట్.. అంతర్జాతీయ పోలీసుల గాలింపు సరఫరా వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించిన నెస్లే Read full story
Mon 13:21 తమిళనాడు రాజకీయాల్లో కీలక ఘట్టం.. నామినేషన్ వేసిన విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన నటుడు విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా నామినేషన్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు వ్యాసర్పాడిలో భారీగా ట్రాఫిక్ జామ్, సెల్ఫీల కోసం వాహనాల నిలిపివేత ద్రవిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బరిలోకి దిగుతున్న విజయ్ పార్టీ Read full story
Mon 13:09 జనగణనలో సహజీవన జంటల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం సహజీవన జంటలకు కుటుంబ హోదా కల్పించనున్నట్లు వెల్లడి 2026 ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలి దశ ప్రారంభం ఇళ్ల గణనలో భాగంగా 33 ప్రశ్నలతో వివరాల సేకరణ ఈసారి డిజిటల్గా, సెల్ఫ్-ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా జనగణన 2027 ఫిబ్రవరిలో రెండో దశగా జనాభా లెక్కింపు Read full story
Mon 13:07 దిల్ రాజు, వంశీ పైడిపల్లితో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన ఈ ఏప్రిల్ నుంచే షూటింగ్ ప్రారంభం కానున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటన ప్రస్తుతం 'మాతృభూమి' అనే యుద్ధ నేపథ్య చిత్రంతో సల్మాన్ బిజీ ఆసుపత్రి నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన తండ్రి సలీం ఖాన్తో కలిసి ఈద్ వేడుకలు Read full story