ఏపీలో మరో 49 కరోనా పాజిటివ్ కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 9,580 కరోనా పరీక్షలు
- అనంతపురం జిల్లాలో 19 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 56 మంది
- కరోనా మరణాలు నిల్
- ఇంకా 511 మందికి చికిత్స
ఏపీలో ఇప్పటివరకు 23,19,230 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,03,989 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 511 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.
.