గౌతమ్రెడ్డితో తన అనుబంధం గురించి భావోద్వేగంగా స్పందించిన రోజా!
- గౌతమ్ నాకు సొంత సోదరుడు వంటివారు
- ఎవరితోనైనా కలిసిపోయే స్వభావం ఆయనది
- జగన్, గౌతమ్ మంచి స్నేహితులు
ముఖ్యమంత్రి జగన్, గౌతమ్ రెడ్డి మంచి మిత్రులని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత గుండెపోటు వచ్చి చాలా మంది చనిపోయారని అన్నారు. చివరిసారిగా 20 రోజుల క్రితం తాను గౌతమ్రెడ్డితో మాట్లాడానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.