Chandrababu: చంద్రబాబుపై సీఐడీ కేసు.. స్టే పొడిగించిన హైకోర్టు

AP High Court extends stay on CID case against Chandrababu in Amaravati assigned lands case
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి అసైన్డ్ భూములకు సంబంధించి ఏపీ సీఐడీ చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ తదితరులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో చంద్రబాబు, నారాయణలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ... గతంలోనే కేసులపై హైకోర్టు స్టే విధించింది. ఇప్పుడు ఆ స్టేను మరోసారి పొడిగించింది. మరో 6 వారాల పాటు స్టేను పొడిగిస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది.
Go Back to Shorts
Chandrababu
P Narayana
Amaravati
Assigned Lands
CID
AP High Court
Stay

More Telugu News