సజ్జలతో ముగిసిన ఉద్యోగ సంఘాల నేతల చర్చలు
- నిన్న సీఎంకు నివేదిక సమర్పించిన సీఎస్ కమిటీ
- పీఆర్సీ ఇతర అంశాలపై ప్రతిపాదనలు
- ఉద్యోగుల అసంతృప్తి
- సజ్జలతో నేడు చర్చలు
కొవిడ్ సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, అయినప్పటికీ ఉద్యోగులకు అత్యుత్తమ ప్యాకేజీ ఇచ్చేందుకు సీఎస్ కమిటీ సిఫారసులు చేసిందని వెల్లడించారు. ప్రతిపాదిత ఫిట్ మెంట్ (14.29%)ను పెంచే అవకాశం ఉందని కూడా సజ్జల వివరించారు. ఉద్యోగ సంఘాల నేతలతో త్వరలో సీఎం జగన్ సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపారు.