Fri 08:48 యడ్ల గోపాలరావుకు పద్మశ్రీ పురస్కారంపై పవన్ కల్యాణ్ స్పందన నాటక రంగ కళాకారుడు గోపాలరావుకు విశిష్ట పురస్కారం సత్కరించిన జనసేన వర్గాలు ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్ బీజేపీ నాయకత్వానికి అభినందనలు Read full story
Thu 10:07 మందుబాబుల రక్తం దోమలకు ఎందుకంత ఇష్టం?.. ఇదిగో సైన్స్ చెప్పిన నిజం! మద్యం సేవించిన వారి వైపు దోమలు ఎక్కువగా ఆకర్షితమవుతాయంటున్న అధ్యయనాలు బీర్ తాగిన వారిని దోమలు కుట్టే ప్రమాదం 1.35 రెట్లు ఎక్కువని తేల్చిన ఒక పరిశోధన దోమలను ఆకర్షించే ఆల్కహాల్ వల్ల పెరిగే శరీర ఉష్ణోగ్రత, కార్బన్ డయాక్సైడ్ శరీరంపై చెమట, రసాయనాల్లో వచ్చే మార్పులు కూడా దోమలను ఆకర్షించేందుకు కారణం Read full story
Thu 10:02 తమిళనాట కొత్త శకం.. 50 ఏళ్ల రాజకీయాలకు విజయ్ పార్టీతో సవాల్ దశాబ్దాల ద్విముఖ పోరుకు నటుడు విజయ్ పార్టీతో తెర డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటు విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ మధ్య త్రిముఖ పోటీ యువత, మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు విజయ్ పార్టీ ప్రత్యేక హామీలు రెండు ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకులను చీల్చి కింగ్ మేకర్గా మారే అవకాశం Read full story
Thu 09:58 రాజమండ్రి సమీపంలో పులి సంచారం.. ధ్రువీకరించిన అటవీశాఖ రాజమండ్రి సమీపంలోని పాండవుల మెట్టపై పులి సంచారం పులి అడుగుజాడలను గుర్తించి నిర్ధారించిన అటవీశాఖ అధికారులు చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు పశువులను మేతకు తీసుకురావద్దని, రాత్రుళ్లు ఒంటరిగా తిరగవద్దని హెచ్చరిక పులి కదలికలపై నిఘా ఏర్పాటు Read full story
Thu 09:55 తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె 32 డిమాండ్లతో 21 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగిన కార్మికులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు హైదరాబాద్లో సర్వీసులు పెంచిన మెట్రో రైలు Read full story
Thu 09:53 వాన శబ్దానికి వేగంగా మొలకెత్తే విత్తనాలు.. ఎంఐటీ పరిశోధనలో ఆసక్తికర విషయాలు! వర్షం అలికిడి వింటే విత్తనాలు వేగంగా మొలకెత్తుతాయని పరిశోధనలో వెల్లడి ఎంఐటీ శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాల్లో 30-40 శాతం వేగంగా అంకురోత్పత్తి విత్తనాల్లోని 'స్టాటోలిత్' కణాలపై వర్షపు శబ్ద తరంగాల ప్రభావం భూమి పైపొరల్లో ఉన్న విత్తనాలకు ఇది మేలు చేస్తుందని వెల్లడి Read full story
Thu 09:46 ఏప్రిల్ 25న బాధ్యతలు స్వీకరించనున్న ఏపీ హైకోర్టు కొత్త సీజే జస్టిస్ లిసా గిల్ ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులు రేపు పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 25న బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ లీసా గిల్ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి Read full story
Thu 09:40 పుస్తకాలు కొనుగోలు చేయాలని పాఠశాలల ఒత్తిడి.. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదుల వెల్లువ సుమోటోగా స్వీకరించిన కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు Read full story
Thu 09:37 చీమల మారణహోమం... టిక్టాక్లో వైరల్ వీడియోపై తీవ్ర దుమారం! టిక్టాక్లో వైరల్ అవుతున్న చీమల హత్య వీడియో మంటలపై వేయించి, కర్రతో నలిపివేసి వికృతానందం ఇది చాలా క్రూరమంటూ నెటిజన్ల ఆగ్రహం వీడియోను ఆదరిస్తున్న వారిపైనా వెల్లువెత్తుతున్న విమర్శలు షాక్ వాల్యూ కోసం కంటెంట్ తయారీపై ఆందోళన Read full story
Thu 09:32 తమిళనాడులో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు.. తొలి గంటల్లోనే ఓటేసిన స్టార్ హీరో అజిత్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యం ఉత్సాహంగా ఓటు వేసేందుకు తరలివస్తున్న ప్రజలు తొలి ఓటర్లలో ఒకరిగా నిలిచిన నటుడు అజిత్ కుమార్ ఓటేసిన అన్నాడీఎంకే నేత పళనిస్వామి, ఇతర రాజకీయ ప్రముఖులు Read full story