యడ్ల గోపాలరావుకు పద్మశ్రీ పురస్కారంపై పవన్ కల్యాణ్ స్పందన
- నాటక రంగ కళాకారుడు గోపాలరావుకు విశిష్ట పురస్కారం
- సత్కరించిన జనసేన వర్గాలు
- ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్
- బీజేపీ నాయకత్వానికి అభినందనలు
"ఎంతోమంది విశిష్ట వ్యక్తులను ప్రతిష్ఠాత్మక అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకుంటున్న బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని అభినందిస్తున్నాను. కేంద్రం గుర్తింపు అందుకున్న వారిలో పాకిస్థాన్ సైనికాధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఖ్వాజీ సజ్జాద్ అలీ జాహిర్ కూడా ఉండడం విశేషం" అని పవన్ తెలిపారు.