రేపు 'హుజూరాబాద్' ఓట్ల లెక్కింపు... సాయంత్రం 4 గంటలకు ఫలితం వెల్లడయ్యే అవకాశం
- హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఆసక్తి
- ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక
- బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల
- ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్
హుజూరాబాద్ బరిలో ఈటల రాజేందర్ బీజేపీ తరఫున బరిలో దిగగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ తరఫున వెంకట్ బల్మూరి పోటీపడ్డారు.