విపక్షాలకు దిమ్మదిరిగేలా వరంగల్ ప్రజాగర్జన సభ: సీఎం కేసీఆర్
- ముగిసిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం
- సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం
- ఈసారి ముందస్తుకు వెళ్లేది లేదని వెల్లడి
- చేయాల్సినవి చాలా ఉన్నాయని వివరణ
హుజూరాబాద్ ఉప ఎన్నికపై స్పందిస్తూ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 26న గానీ, లేక 27న గానీ హుజూరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఇక ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్నారు. ఈ ప్లీనరీకి 6,500 మంది ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు.