వీరి చావులు ప్రభుత్వానికి కనిపించడం లేదు: విజయశాంతి
- రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని ప్రభుత్వం చెపుతోంది
- రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి
- వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కార్ కు ప్రజలు బుద్ధి చెపుతారు
ఈ రుణాలతో పెట్టుబడి వ్యయం తలకు మించిన భారంగా మారి, చేసిన అప్పులు తీర్చలేక ఉరికొయ్యలకు వేలాడుతున్నా వీరి చావులు ప్రభుత్వానికి కనిపించడం లేదని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే పట్టింపులేనట్టుగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ సర్కార్ కు రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం తగిన బుద్ధి చెబుతుందని అన్నారు.