వైఎస్ వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రిని విచారిస్తున్న సీబీఐ
- 72వ రోజుకు చేరిన సీబీఐ విచారణ
- ఈరోజు విచారణ జరుపుతున్న రెండు బృందాలు
- హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న అవినాశ్ తండ్రి
మరోవైపు కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ లో సీబీఐకి చెందిన మరో విచారణ బృందం విచారణ చేపట్టింది. ఈ విచారణకు జగదీశ్వర్ రెడ్డి, భరత్ కుమార్ హాజరయ్యారు. వీరిలో భరత్ కుమార్ సీబీఐ అరెస్ట్ చేసిన సునీల్ యాదవ్ కు బంధువు అవుతారు. జగదీశ్వర్ రెడ్డి వైఎస్ వివేకా పొలం పనులు చూసేవారు.