ఆనందయ్య మందును ఇంటింటికీ పంపిణీ చేస్తోన్న వాలంటీర్లు
- నిన్న ప్రారంభమైన మందు పంపిణీ
- ఈ రోజు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వాసులకు అందజేత
- కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ తొలగింపు
కొవిడ్ సోకిన వారికి ఎరుపు రంగు ప్యాకెట్ లోని మందు, కరోనా రాని వారికి ముందు జాగ్రత్తగా నీలం రంగు ప్యాకెట్ లోని మందును ఇస్తున్నారు. మరోవైపు, కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ను తొలగించారు. రోజుకి రెండు వేల నుంచి మూడు వేలమందికి ఆనందయ్య మందును పంపిణీ చేయనున్నారు.