హర్యానాలోని జైలు నుంచి కరోనా సోకిన 13 మంది ఖైదీల పరారీ
- రెవారి జైలులో 493 మంది కరోనా రోగులు
- ఊచలు తొలగించి దుప్పట్లను తాళ్లలా చేసుకుని పరార్
- రంగంలోకి నాలుగు పోలీసు బృందాలు
- జైలు అధికారుల నిర్లక్ష్యంపై దర్యాప్తు
దీంతో అప్రమత్తమైన పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే, వారు రాష్ట్రం దాటిపోకుండా సరిహద్దు పోలీసులను అప్రమత్తం చేశారు. తప్పించుకుపోయిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు జైలు అధికారుల నిరక్ష్యంపైనా దర్యాప్తు జరుపుతున్నారు.