Wed 19:12 భారత్లోకి ప్రవేశించిన పాక్ బాలుడు.. స్వీట్లు ఇచ్చి మరీ అప్పగించిన భారత సైన్యం సహృదయాన్ని చాటుకున్న భారత ఆర్మీ పొరపాటున వచ్చిన పీఓకేకు చెందిన అబ్బాయి కశ్మీర్లోని సాధ్పొర ప్రాంతంలోకి ప్రవేశం రెండు రోజులు జాగ్రత్తగా చూసుకున్న సైన్యం మానవతా దృక్పథంతో అప్పగింత Read full story
Mon 15:50 నడిరోడ్డుపై మహీంద్రా ఎస్యూవీ కార్లతో ఢీకొడుతూ గందరగోళం గురుగ్రామ్లోని ధన్వాపూర్లో ఘటన పలుమార్లు రెండు ఎస్యూవీ వాహనాలు పరస్పరం ఢీ భయాందోళనకు గురైన వాహనదారులు, స్థానికులు Read full story
Mon 15:37 అసెంబ్లీ ఎన్నికల వేళ... ప్రింట్ మీడియా యాడ్స్పై ఈసీ కఠిన నిబంధనలు ప్రింట్ మీడియా యాడ్స్పై ఈసీ కొత్త మార్గదర్శకాలు పోలింగ్కు ముందు ప్రకటనలకు ప్రీ-సర్టిఫికేషన్ తప్పనిసరి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల నుంచి అనుమతి అవసరం చెల్లింపు వార్తలపై కూడా నిఘా పెట్టాలని ఆదేశం రాష్ట్రాల్లో రూ.650 కోట్లకు పైగా అక్రమ సొమ్ము, మద్యం స్వాధీనం Read full story
Mon 15:36 గ్యాస్ కొరతపై చమత్కారంగా స్పందించిన సీపీఐ నారాయణ ఇంట్లో గ్యాస్ అయిపోయిందన్న నారాయణ కాఫీ, టీ కూడా దొరకని పరిస్థితి నెలకొందని వెల్లడి పండ్లు తింటూ కాలం వెళ్లదీయాల్సి వస్తోందని ఆవేదన Read full story
Mon 15:20 సీఎం చంద్రబాబు సమక్షంలో జేసీ అస్మిత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం... వివరాలు ఇవిగో! సీఎం చంద్రబాబును అపర భగీరథుడితో పోల్చిన తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి జీవో ఇవ్వకుండానే మాట నిలబెట్టుకుని నీళ్లిచ్చారని వెల్లడి తాడిపత్రి నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని విజ్ఞప్తి డ్రాపౌట్లు పెరుగుతున్నాయని, యాడికిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని అభ్యర్థన చంద్రబాబు రైతుల గుండెల్లో బలరాముడిగా నిలిచిపోయారని భావోద్వేగ ప్రసంగం Read full story
Mon 15:06 బాసర ఆలయంలో మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం రేవంత్ రెడ్డి బాసరలో పర్యటించి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి సీఎం మనవడికి అక్షరాభ్యాసం చేయించిన ఆలయ ప్రధాన అర్చకుడు Read full story
Mon 14:59 యూపీఐ దూకుడు... 2025లో 33 శాతం పెరిగిన లావాదేవీలు! 2025లో 33 శాతం వృద్ధితో 228.5 బిలియన్లకు చేరిన యూపీఐ లావాదేవీలు వ్యాపారులకు చేసే చెల్లింపులు భారీగా పెరగడంతో తగ్గిన సగటు లావాదేవీ విలువ క్రెడిట్ కార్డుల వాడకం 27 శాతం పెరగగా, డెబిట్ కార్డుల వినియోగం తగ్గుముఖం భారత్ బిల్పే ద్వారా చెల్లింపులు 40 శాతం మేర వృద్ధి నమోదు చిన్న వ్యాపారులు సైతం డిజిటల్ చెల్లింపులు స్వీకరించడం పెరిగిందని నివేదిక వెల్లడి Read full story
Mon 14:59 జై అమరావతి: దుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్న రాజధాని రైతులు, మహిళలు! రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన కేంద్రం కాలినడకన అమ్మవారిని దర్శించుకున్న అమరావతి రైతులు, మహిళలు అమ్మవారికి సారెను సమర్పించిన మహిళలు Read full story
Mon 14:46 ప్రియుడితో వెళ్లిపోయిందని.. భార్య గొంతుకోసి చంపేసిన భర్త జహీరాబాద్లో మార్చి 30న అదృశ్యం కేసు ప్రియుడితో కలిసి జడ్చర్లలో ఉన్నట్లు గుర్తింపు కారులో తీసుకువస్తుండగా ఘర్షణ Read full story
Mon 14:36 కోల్కతాను టార్గెట్ చేస్తామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలపై భారత ఏజెన్సీల అప్రమత్తం కోల్కతాపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బెదిరింపులు భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేస్తే బదులిస్తామంటూ వ్యాఖ్య పశ్చిమ బెంగాల్ ఎన్నికలను అస్థిరపరిచే కుట్రగా అనుమానం ఉగ్రవాదులకు నైతిక స్థైర్యం ఇచ్చేందుకే ఈ వ్యాఖ్యలన్న అధికారులు ఏ దుస్సాహసానికైనా గట్టిగా బదులిస్తామని స్పష్టం చేసిన భారత్ Read full story