Tue 19:16 తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంటు స్థానం ఉపఎన్నికలు గురుమూర్తి పేరు ప్రకటించిన వైసీపీ కేంద్ర కార్యాలయం గతంలోనే గురుమూర్తి పేరు నిర్ణయం ఇప్పటికే తిరుపతి అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ కసరత్తులు చేస్తున్న బీజేపీ-జనసేన Read full story
Wed 08:01 పరిహారం కోసం వినూత్న నిరసన.. కలెక్టరేట్లో కారం చల్లిన బాధితురాలు భూ సమస్య పరిష్కారం కావడం లేదనే ఆవేదనతో నిరసన ఘటనతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం, గ్రామంలో భూమి సర్వే పరిహారంలో అన్యాయం జరిగిందని బాధితురాలి ఆరోపణ Read full story
Wed 07:40 లాహోర్ దాడి ఘటన.. ఇప్పటికీ తన శరీరంలో దాడి తాలూకు శకలాలు ఉన్నాయన్న సంగక్కర లాహోర్ దాడి ఘటనపై 17 ఏళ్ల తర్వాత స్పందించిన సంగక్కర బాంబు పేలితే బాగుండని సహచర ఆటగాడి జోక్.. నిమిషంలోనే దాడి శ్రీలంక అంతర్యుద్ధం ముందు తమ అనుభవం చాలా చిన్నదని వెల్లడి 'మేము దాని కోసమే సైన్యంలో చేరాం' అన్న సైనికుడి మాటలు కదిలించాయని వ్యాఖ్య Read full story
Wed 07:23 జగన్ పర్యటనకు వెళ్లరాదని మత్స్యకారుల తీర్మానం... వెళితే రూ.1 లక్ష ఫైన్! జువ్వలదిన్నెలో జగన్ పర్యటనకు వెళ్లొద్దని మత్స్యకారుల తీర్మానం హాజరైన వారికి లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరిక బోట్ల వివాదం తేలే వరకు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం టీడీపీ నేతలు బీదా సోదరులపై కూడా సామాజిక బహిష్కరణ విధింపు Read full story
Wed 07:15 భారత్లో అమెరికా ‘ఫ్రీడమ్250’ వేడుకలు.. ఢిల్లీ ఆటోలపై ట్రంప్ చిత్రాలు అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను భారత్లో అధికారికంగా ప్రారంభించిన సెర్గియో ఢిల్లీలో అధ్యక్షుడు ట్రంప్ చిత్రాలతో కూడిన ప్రత్యేక ఆటోలను ఆవిష్కరించిన అమెరికా రాయబారి 2026 జులై 4 వరకు కొనసాగనున్న ‘ఫ్రీడమ్250’ పేరుతో నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఈ కార్యక్రమం ద్వారా భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం ఢిల్లీ తర్వాత దేశంలోని ఇతర నగరాల్లోనూ ఈ ప్రచార ఆటోల పర్యటన Read full story
Wed 07:10 కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. పవన్ కీలక ఆదేశాలు 2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ఘాట్ల ఆధునీకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్న మంత్రి దుర్గేశ్ Read full story
Wed 07:00 తెలంగాణలో భగ్గుమన్న సూరీడు.. పలు జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన ఎండలు తెలంగాణలో ఉగ్రరూపం దాల్చిన ఎండలు.. రానున్న 5 రోజులు కీలకం నల్గొండ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు పలు జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన పగటి ఉష్ణోగ్రతలు రానున్న ఐదు రోజుల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం వాతావరణ శాఖ నుంచి ప్రజలకు హెచ్చరిక Read full story
Wed 06:48 విష్ణుప్రియకు కాసులు కురిపించిన వివాదం.. ఫిర్యాదుతో అమాంతం పెరిగిన ఆదాయం! నటి విష్ణుప్రియపై అశ్లీలత ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు వివాదంతో భారీగా పెరిగిన సబ్స్క్రైబర్లు.. ఆదాయం ఫిర్యాదు తర్వాత నెలకు రూ.11 లక్షలకు పైగా పెరిగిన సంపాదన విజయవాడలో ఏఐఎస్ఎఫ్ నేతల నుంచి సైబర్ క్రైమ్కు ఫిర్యాదు నెగెటివ్ ప్రచారం పాజిటివ్గా మారి, కలిసొచ్చిన వివాదం Read full story
Wed 06:39 సర్వదర్శనం టోకెన్ల వేళల్లో మార్పులు... టీటీడీ అలర్ట్ ఇకపై ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి జారీ భక్తుల సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన టీటీడీ తిరుపతిలోని మూడు కేంద్రాల్లో టోకెన్లు అందుబాటులో గతంలో మధ్యాహ్నం జారీ చేసే విధానానికి స్వస్తి Read full story
Wed 06:30 ఏపీ రాజకీయాల్లో మళ్లీ తోట చంద్రశేఖర్.. పవన్తో భేటీ వెనుక వ్యూహమేంటి? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ భేటీ మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంతో రాజకీయ చర్చలు గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న తోట చంద్రశేఖర్ ఆయన తిరిగి జనసేనలో చేరవచ్చని మొదలైన ఊహాగానాలు ప్రజారాజ్యం నుంచి బీఆర్ఎస్ వరకు సాగిన తోట రాజకీయ ప్రస్థానం Read full story