లక్షల మందికి రావాల్సిన ఉద్యోగాలు బీజేపీ కారణంగానే పోయాయి: ఉత్తమ్ కుమార్
- గాంధీభవన్ లో టీపీసీసీ అనుబంధ సంఘాల భేటీ
- బీజేపీ వల్ల ఒరిగిందేమీ లేదన్న ఉత్తమ్ కుమార్
- పైగా నష్టమే ఎక్కువ జరిగిందని వెల్లడి
- బీజేపీ తెలంగాణలో ఓ నీటి బుడగ వంటిదని వ్యాఖ్యలు
- స్వార్థపరులే కాంగ్రెస్ ను వీడుతున్నారని ఆగ్రహం
తెలంగాణలో బీజేపీకి ఎలాంటి బలం లేదని, బీజేపీ ఓ నీటి బుడగ వంటిదని అభివర్ణించారు. అదేసమయంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ బలంగా ఉందని ఉద్ఘాటించారు. అయితే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వదిలి వెళుతున్నారని, ఇది దుర్మార్గం అని మండిపడ్డారు.