మునిసిపల్ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టోపై విజయసాయిరెడ్డి విమర్శలు
- వైసీపీ నవరత్నాలను కాపీకొట్టి... టీడీపీ మేనిఫెస్టో
- "పల్లెలు గెలిచాయి - ఇప్పుడిక మనవంతు" అంట
- అవును టీడీపీని చిత్తు చేయడం ఇప్పుడు పట్టణాలు, నగరాల వంతే
- అదే జరగబోతోంది కూడా పప్పు నాయుడూ
వైసీపీ నవరత్నాలను కాపీకొట్టి... టీడీపీ పప్పు మునిసిపల్ మేనిఫెస్టో విడుదల చేశాడు. దానిపేరు "పల్లెలు గెలిచాయి - ఇప్పుడిక మనవంతు" అంట. అవును టీడీపీని చిత్తు చేయడం ఇప్పుడు పట్టణాలు, నగరాల వంతే. అదే జరగబోతోంది కూడా పప్పు నాయుడూ! అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.