పంచాయతీ ఎన్నికల్లో సీఎం జగన్ ప్రభంజనం స్పష్టమైంది: మంత్రి బాలినేని
- పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బాలినేని స్పందన
- జగన్ సంక్షేమ పథకాలు ఫలించాయని వెల్లడి
- వైసీపీ మద్దతుదారులనే ప్రజలు గెలిపించారని వివరణ
- ఫలితాల వివరాలు తెలిపిన బొత్స
అటు, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో మాట్లాడుతూ, ఫలితాల వివరాలు తెలిపారు. రెండో విడతలో 3,328 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయని, ఏకగ్రీవాలతో కలిపి 2,639 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులే గెలిచారని వెల్లడించారు. టీడీపీ మద్దతుదారులు 536, జనసేన మద్దతుదారులు 36, బీజేపీ మద్దతుదారులు 6, ఇతరులు 108 స్థానాల్లో గెలుపొందారని బొత్స తెలిపారు.