రేపు ఢిల్లీకి వెళ్తున్న బండి సంజయ్.. అధిష్ఠానంతో చర్చలు!
- గ్రేటర్ ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్తున్న సంజయ్
- అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం
- భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం
గ్రేటర్ ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాని సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాల వివరాలను ఢిల్లీ పెద్దలకు సంజయ్ వివరించనున్నారు. ఇదే సమయంలో రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే అంశంపైనా చర్చించనున్నారు.