దుబ్బాకలో దూసుకెళ్తున్న బీజేపీ.. రెండో రౌండ్లోనూ రఘునందన్రావుకే ఆధిక్యం
- జోరుగా సాగుతున్న ఓట్ల లెక్కింపు
- 615 ఓట్ల ఆధిక్యంలో రఘునందన్రావు
- బరిలో 23 మంది అభ్యర్థులు
సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపు కొనసాగుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 3న జరగ్గా మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1,64,192 మంది ఓటర్లు తమ హక్కును ఉపయోగించుకున్నారు. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్రెడ్డి పోటీలో ఉన్నారు.