పండుగ వేళ టీఎస్ ఆర్టీసీ శుభవార్త.. 3 వేల ప్రత్యేక బస్సులు అందుబాటులోకి
- ఇప్పటికే రోడ్డుమీది కొచ్చిన ప్రత్యేక బస్సులు
- ఈ నెల 24 వరకు సేవలు
- అడ్వాన్స్ బుకింగు చేసుకోవాలని సూచన
ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, ఎస్సార్ నగర్, అమీర్పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి బస్సులు నడవనున్నాయి. ఈ బస్సులకు అడ్వాన్స్ బుకింగు కూడా అందుబాటులో ఉందని, పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది.