పోరాటం ప్రస్తుతం చారిత్రక అవసరం: చంద్రబాబు నాయుడు
- అమరావతి నిరసనలకు 300 రోజులు
- ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గుర్తించడం లేదు
- ట్విట్టర్ లో చంద్రబాబునాయుడు
ఆపై, "అటువంటి రాజధానిని కాపాడుకోవడం రాష్ట్రప్రజలుగా మనందరి బాధ్యత. అంతేకాదు రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు చేస్తోన్న నమ్మకద్రోహాన్ని ప్రశ్నించకపొతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం. అందుకే రాష్ట్రమంతా ఒక్కటిగా నిలిచి అమరావతి కోసం పోరాడుదాం. ఇది చారిత్రాత్మక అవసరం" అని చంద్రబాబు అభిప్రాయడ్డారు.