అమరావతిలో మాయమైన అంబేద్కర్ విగ్రహాలు.. ఆందోళనకు దిగిన దళిత సంఘాలు!
- అంబేద్కర్ స్మృతివనంలో మాయమైన విగ్రహాలు
- ఒక విగ్రహం కళ్లద్దాలు ధ్వంసం
- దళిత సంఘాలకు సంఘీభావం ప్రకటించిన అమరావతి రైతులు
మరోవైపు ఈ ఘటనపై అమరావతి రైతులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఓ వైపు ఆందోళలను జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంపై మండిపడుతున్నారు. దళిత ఐకాసకు సంఘీభావం పలుకుతూ, వారితో పాటు ఆందోళనలో కూర్చున్నారు.