ఏపీ కరోనా అప్ డేట్: ఇరవై నాలుగు గంటల్లో 72 మరణాలు, 10,392 పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 8,454 మందికి కరోనా నయం
- రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,55,531
- ఇప్పటివరకు 3,48,330 మందికి కరోనా నుంచి విముక్తి
ఇక, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 72 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 4,125కి పెరిగింది. తాజాగా 8,454 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,55,531 కాగా, 3,48,330 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యం సంతరించుకున్నారు. ఇంకా 1,03,076 మంది చికిత్స పొందుతున్నారు.