విశాఖపట్నంలో ఘోరప్రమాదం... భారీ క్రేన్ కూలి ఏడుగురి మృతి
- హిందూస్థాన్ షిప్ యార్డులో దుర్ఘటన
- క్రేన్ ను తనిఖీ చేస్తుండగా ప్రమాదం
- అనేకమందికి గాయాలు
- క్రేన్ బరువు 75 మెట్రిక్ టన్నులు
ఈ భారీ క్రేన్ బరువు 75 మెట్రిక్ టన్నులు. 10 ఏళ్ల కిందట దీనిని షిప్ యార్డు కార్యకలాపాల నిమిత్తం కొనుగోలు చేశారు. ఈ క్రేన్ హిందూస్థాన్ షిప్ యార్డుకు చెందినదే అయినా దాని నిర్వహణను ఇటీవలే ఔట్ సోర్సింగ్ సంస్థకు అప్పగించినట్టు తెలుస్తోంది.