భారత్-చైనా మధ్య సైనిక చర్చలు జరిగాయి: విదేశాంగ శాఖ
- సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి
- సమస్యల శాంతియుత పరిష్కారానికి ఇరు పక్షాలు అంగీకరించాయి
- సరిహద్దు వెంబడి శాంతి నెలకొల్పడం అవసరం
భారత్-చైనా మధ్య సైనిక చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయని ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఏర్పడుతోన్న సమస్యల శాంతియుత పరిష్కారానికి ఇరు పక్షాలు అంగీకరించాయని పేర్కొంది. ధ్వైపాక్షిక బంధాల కోసం సరిహద్దు వెంబడి శాంతి నెలకొల్పడం అవసరమని తెలిపింది.