జమ్మూకశ్మీర్ లో 4జీ సేవలను ప్రారంభించాలన్న విన్నపాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు
- అత్యున్నత స్థాయి కమిటీ వేయాలని ఆదేశం
- పిటిషనర్ల అంశాలను కూడా సమీక్షించాలని సూచన
- క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని ఆదేశం
గత నెల 29న జమ్మూకశ్మీర్ అధికార యత్రాంగం సుప్రీంకోర్టుకు తన వాదనలను వినిపిస్తూ... ఇంటర్నెట్ సేవలను పొందడం ప్రాథమిక హక్కు కిందకు రాదని తెలిపింది. దేశ రక్షణ కోసం, సార్వభౌమాధికారాన్ని కాపాడటం కోసం ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించామని చెప్పింది.