మహేశ్ బాబు సరసన కైరా అద్వాని .. సారా అలీఖాన్?
- వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు
- భారీ బడ్జెట్ తోనే రంగంలోకి
- కథానాయికల ఎంపికపై కసరత్తు
దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్న కథానాయికల జాబితాలో కైరా అద్వాని .. సారా అలీఖాన్ పేర్లు ముందువరుసలో వున్నాయి. మహేశ్ బాబు ఇప్పటికే 'భరత్ అనే నేను' సినిమాలో కైరా అద్వానితో జోడీ కట్టేశాడు. అందువలన సారా అలీఖాన్ ను తీసుకోవచ్చని కొంతమంది అంటున్నారు. 'భరత్ అనే నేను'లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరింది కాబట్టి కైరానే ఖాయం చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.