ఇండియాలో లేకపోయినా.. ఆ స్ఫూర్తిలో నేనూ భాగస్వామినే: ప్రియాంకాచోప్రా
- అమెరికాలో ఉన్న ప్రియాంకాచోప్రా
- భర్త నిక్ తో కలిసి సెల్ఫ్ క్వారంటైన్
- చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించిన పీసీ
అయితే, నిన్న సాయంత్రం 5 గంటలకు చప్పట్టు కొడుతూ జనతా కర్ఫ్యూ స్ఫూర్తిలో పాలుపంచుకుంది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రియాంక తన అభిమానులతో పంచుకుంది. ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రపంచమంతా డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు చప్పట్ల ద్వారా సంఘీభావం ప్రకటించారని... తాను ఇండియాలో లేకపోయినప్పటికీ, ఆ స్ఫూర్తిలో భాగస్వామిని అయ్యానని చెప్పింది.