చంద్రబాబయినా, ఎలక్షన్ కమిషనర్ అయినా తప్పించుకోలేరు: విజయసాయిరెడ్డి
- నిమ్మగడ్డ రాసినట్లున్న లేఖ ఎవరు సృష్టించినా కేసులు ఎదుర్కోవాల్సిందే
- అందులో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ఆరోపణలున్నాయి
- ఆర్డినెన్స్ ను తప్పు పట్టే వ్యాఖ్యలున్నాయి
'నిమ్మగడ్డ రాసినట్టు చెబుతున్న లేఖ ఎవరు సృష్టించినా, పంపినా క్రిమినల్ కేసులు ఎదుర్కోక తప్పదు. అందులో ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసే ఆరోపణలు, ఆర్డినెన్స్ ను తప్పు పట్టే వ్యాఖ్యలున్నాయి. చంద్రబాబయినా, ఎలక్షన్ కమిషనర్ అయినా తప్పించుకోలేరు' అని విజయసాయిరెడ్డి అన్నారు.