మరోసారి రవితేజ జోడీ కడుతున్న తమన్నా
- 'క్రాక్' సినిమాతో బిజీగా రవితేజ
- లైన్లో దర్శకుడు రమేశ్ వర్మ
- త్రినాథరావు సినిమా కోసం తమన్నా
ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నాడట. దాదాపుగా కథానాయికగా ఆమెనే ఖరారు కావొచ్చని అంటున్నారు. 'బెంగాల్ టైగర్' తరువాత రవితేజతో తమన్నా జోడీ కడుతున్న చిత్రం ఇదే. ఈ సినిమాలో రవితేజ లుక్ డిఫరెంట్ గా ఉంటుందనీ, తమన్నా పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే తెలియనున్నాయి.