Corona Virus: హోలీ లేదు... మరేం ఫర్వాలేదు: చంద్రబాబు

chandrababu comments on Holi
షార్ట్స్‌లో చూడండి
రంగుల పండగ హోలీకి ఈ సంవత్సరం కరోనా వైరస్ అడ్డు తగిలింది. రంగులతో నిండిపోవాల్సిన వీధులన్నీ బోసిపోయాయి. ఇక ఇదే విషయాన్ని ప్రస్తావించిన ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రత్యేక ట్వీట్ పెట్టారు.

"హోళీ పండుగ వచ్చిందంటే ఆ ఉత్సాహం ఎంత రంగులమయంగా ఉంటుందో మనందరికీ తెలుసు. కానీ ఈసారి ఆ ఉత్సాహాన్ని కరోనా వైరస్ భయం నీరుగార్చింది. మరేం పరవాలేదు. హోళీ ప్రతి సంవత్సరం వస్తుంది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పండుగని జరుపుకోండి. ప్రజలందరికీ హోళీ శుభాకాంక్షలు" అని ఆయన అన్నారు.
Go Back to Shorts
Corona Virus
Holi
Chandrababu

More Telugu News