ఇటలీ పర్యాటకులకు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య సేవలు
- కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో నిర్ణయం
- దేశీయ పర్యటనకు వచ్చిన మొత్తం 21 మంది
- వీరిలో 14 మందికి వైరస్
‘ప్రభుత్వం ప్రత్యేక విజ్ఞప్తి చేయడంతో ఇటలీ బాధితులను ఆసుపత్రిలో చేర్చుకున్నాం’ అని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. బాధితుల కోసం ‘క్వారెంటైన్ ఫ్లోర్’ ఏర్పాటుచేసి వీరికి ప్రత్యేకంగా అందులో చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు.