-
ఢిల్లీ హింసపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ
- శాంతి, సామరస్యాలే మన దేశ లక్షణాలు
- ఎల్లవేళలా శాంతి, సోదరభావాలను పాటించాలి
- ఢిల్లీలో పోలీసులు, ఇతర ఏజెన్సీలు పనిచేస్తున్నాయి
-
అదే జరిగితే సీమైన్స్ పెడతాం: అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్
- ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకోవచ్చనే ప్రచారం
- ఇరాన్ తీరం లేదా ద్వీపాలపై దాడి చేస్తే పర్షియన్ గల్ఫ్లో సీమైన్స్ పరుస్తామని ఇరాన్ హెచ్చరిక
- తమ తీరం నుంచే పర్షియన్ గల్ఫ్ ప్రాంత జలాల్లోకి సీమైన్స్ ప్రవేశపెట్టగలమని హెచ్చరిక
-
అమరావతి కేవలం భ్రమ అని మాట్లాడుతున్న వారికి త్వరలోనే వాస్తవాలు కనిపిస్తాయి: మంత్రి నారాయణ
- అమరావతిలోని ప్రతి కట్టడం ఐకానిక్ గా ఉంటుందన్న నారాయణ
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల నివాసాలు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని వెల్లడి
- సెక్రటేరియట్, హైకోర్టు వంటి భవనాలను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యమన్న మంత్రి
-
అమెరికా హెచ్చరిక.. ఇరాన్ ప్రతిస్పందన.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో భారీగా పతనమైన మార్కెట్లు
- 1,836 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.. 601 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- భగ్గుమన్న ముడి చమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ 108 డాలర్లకు చేరిక
- స్మాల్, మిడ్క్యాప్ సూచీల్లోనూ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి
- ఇంధన సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్న ప్రధాని మోదీ
-
ముఖ్యమంత్రి పదవిపై మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో బీసీ నాయకుడు సీఎం అవుతాడని వ్యాఖ్య
- కేసీఆర్, రామచందర్ రావులకు అలా చెప్పే దమ్ముందా అని నిలదీత
- బీజేపీ నాయకులు బీసీలకు వ్యతిరేకులు అని విమర్శ
-
ఏపీలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కుమారస్వామి
- అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు నేడు భూమిపూజ
- రాజయ్యపేటలో రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు
- హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కుమారస్వామి, పవన్ కల్యాణ్, నారా లోకేశ్
- 2029 నుంచి ఉత్పత్తి ప్రారంభం లక్ష్యంగా నిర్మాణం
-
'అమ్మానాన్న లేరు.. కాళ్లు మొక్కుతా.. పాస్ చేయండి సర్': ఇంటర్ విద్యార్థి ఆన్సర్ షీట్ వైరల్!
- తెలంగాణ ఇంటర్ విద్యార్థి ఆన్సర్ షీట్ సోషల్ మీడియాలో వైరల్
- పాస్ చేయాలంటూ ఎగ్జామినర్ కాళ్లు పట్టుకున్నట్టు బొమ్మ గీసిన విద్యార్థి
- అమ్మానాన్న లేరని, గురువులే దేవుళ్లంటూ ఎమోషనల్ డ్రామా
- తాను చదివిన ప్రశ్నలు రాలేదని జవాబు పత్రంలో ఆవేదన
- పేపర్ దిద్దే ఎగ్జామినరే ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వెలుగులోకి ఘటన
-
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క
- మూడు డీఏ బకాయిలను త్వరలోనే క్లియర్ చేస్తామన్న మల్లు భట్టి
- గత ప్రభుత్వం రూ. 40 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో పెట్టిందని విమర్శ
- ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బకాయిలు విడుదల చేస్తున్నామని వెల్లడి
-
గ్యాస్ సంక్షోభానికి చెక్... ఎల్పీజీకి బదులు పీఎన్జీ!: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
- ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పీఎన్జీ వినియోగాన్ని పెంచాలని ఆదేశం
- ప్రతి ఇంటికీ పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేలా కార్యాచరణకు సూచన
- అకాల వర్షాల పంట నష్టంపై మార్చి 26 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
- ప్రజా సేవల్లో ఏఐ వినియోగానికి తిరుమల విజయమే నిదర్శనమన్న సీఎం
-
వివాహేతర సంబంధం.. 18 మంది పిల్లల తండ్రి దారుణ హత్య!
- యూపీలో అదృశ్యమైన మాజీ సర్పంచ్ ముస్తకా గుల్షన్ హత్య
- వివాహేతర సంబంధం, బ్లాక్మెయిల్తో వేధింపులే కారణమని వెల్లడి
- ఇంటికి పిలిచి ఇనుప రాడ్లతో కొట్టి చంపిన మహిళ సోదరుడు, అతని స్నేహితులు
- మృతదేహాన్ని బస్తాలో కుక్కి కాలువలో పడేసిన నిందితులు
- మృతుడికి ఇప్పటికే ఇద్దరు భార్యలు.. 18 మంది పిల్లలు