ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 8 మంది మావోయిస్టుల మృతి
- సుక్మా జిల్లాలో ‘ఆపరేషన్ ప్రహార్‘
- తొండమార్కా, దుర్మా, బడేకదేవాల్ అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు
- ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్న అధికారులు
కాగా, గత రెండు రోజులుగా సుక్మా జిల్లా కిష్టారం ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఈ నెల 18న ఒక జవాన్ ని వారు కాల్చి వేశారు. ఆ మర్నాడే మావోయిస్టుల సానుభూతిపరుడు ఒకరిని హతమార్చిన ఘటన చోటుచేసుకుంది.