తిరుమల భక్తుల్లో 'కరోనా' భయం!
- ముందు జాగ్రత్త చర్యగా నోస్ మాస్క్ లు
- ఇండియాలో కరోనా వెలుగుచూడటంతో మరింత అప్రమత్తత
- తిరుమలలో రద్దీ సాధారణం
కాగా, ఈ ఉదయం తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, వారికి నాలుగు గంటల్లో దర్శనం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. దివ్య దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతుందన్నారు. నిన్న స్వామివారిని సుమారు 70 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. నేడు రథసప్తమి కావడంతో స్వామివారు 7 వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.