జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్.. బీజేపీకి ఎదురుదెబ్బ!
- ముగిసిన జార్ఖండ్ ఎన్నికల చివరి దశ పోలింగ్
- 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటు వేసిన ఓటర్లు
- వచ్చే నెల 5తో ముగియనున్న రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం
ఇండియాటుడే: బీజేపీ- 22-32, జేఎంఎం + కాంగ్రెస్ : 38-50
టైమ్స్ నౌ కషిప్: బీజేపీ- 28, జేఎంఎం + కాంగ్రెస్- 44
కాగా, జార్ఖండ్ ఎన్నికల పోలింగ్ మొత్తం ఐదు దశల్లో జరిగింది. చివరిదశ పోలింగ్ ఈరోజు జరిగింది. 16 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వచ్చే నెల 5తో రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది.