కాంగ్రెస్ తో చర్చలు జరుపుతాం: శరద్ పవార్
- కాంగ్రెస్ తో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్న పవార్
- ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎవరితోనూ చర్చించలేదన్న ప్రపుల్ పటేల్
- వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీతో కలవడం తీవ్రమైన విషయమన్న ఎన్సీపీ నేత
మరోవైపు ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ మాట్లాడుతూ... శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇప్పటివరకు తాము ఎవరితోనూ చర్చించలేదని స్పష్టం చేశారు. వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు తీవ్రమైన విషయమని, క్షుణ్ణంగా ఆలోచించి తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం కొనసాగుతోంది.