Wed 19:07 ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనుకోవడం భేష్: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశంసలు కొత్త చర్చకు తెరలేపిన ఎంపీ ప్రశంసలు కేశినేని వ్యాఖ్యలపై అభినందనలు తెలిపిన మంత్రి రోగుల సహాయకుల కోసం వసతి ఏర్పాటు చేయడంపై ప్రశంసలు Read full story
Sun 14:03 ఆశా భోంస్లే మరణానికి కారణం అదే: వైద్యులు ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) ముంబైలో కన్నుమూత బహుళ అవయవాల వైఫల్యంతో మరణించినట్లు వైద్యుల వెల్లడి రేపు సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్కులో అంత్యక్రియలు Read full story
Sun 13:59 ఏటీఎంలలో పెట్టాల్సిన రూ.1.20 కోట్లతో కస్టోడియన్లు జంప్! ఎస్ఆర్ నగర్ లో ఏటీఎంలలో నగదు లెక్కల్లో తేడాలు సంస్థ నిర్వహించిన ఆడిటింగ్లో వెలుగులోకి వచ్చిన మోసం ఫోన్లు స్విచ్చాఫ్ చేసి పరారీలో ఉన్నారని ఇద్దరు ఉద్యోగులపై ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Sun 13:43 ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టా.. ఈ సెంచరీ నాకు చాలా స్పెషల్: సంజూ శాంసన్ ఢిల్లీపై సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్ ఫ్రాంచైజీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానన్న స్టార్ బ్యాటర్ సీఎస్కే తరఫున తొలి సెంచరీతో జట్టుకు అపురూప విజయం ఐపీఎల్లో మూడు జట్లకు శతకాలు బాదిన తొలి ఆటగాడిగా రికార్డ్ వరుసగా విఫలమైనా ఎలా పుంజుకోవాలో తెలుసన్న సంజూ Read full story
Sun 13:27 దివికేగిన లెజెండరీ గాయని ఆశా భోంస్లే ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస కన్నీళ్లతో ప్రకటించిన భోంస్లే కుమారుడు, మనవరాలు సోమవారం శివాజీ పార్క్ లో అంత్యక్రియలు 20కి పైగా భాషల్లో 12,000 పాటలు పాడిన గాన దిగ్గజం Read full story
Sun 13:20 వికారాబాద్ జిల్లా నాసాన్పల్లి చెరువులో ఇద్దరు వ్యక్తుల మృతి చేపల వేటకు వెళ్లి మరణించిన మల్లయ్య, పాండు నీటిలో మునిగారా? లేక విద్యుత్ షాక్తో చనిపోయారా? అని అనుమానాలు పొలాల మోటార్ల వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్థుల ఆరోపణ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసుల దర్యాప్తు Read full story
Sun 13:00 ‘వర్క్ ఫ్రం హోం పాలిటిక్స్’.. టీవీకే చీఫ్ విజయ్ పై డీఎంకే వ్యంగ్యాస్త్రాలు ఎన్నికల ప్రచార సభలను రద్దు చేసుకున్న విజయ్ అధినేత నిర్ణయంతో తమిళగ వెట్రి కళగం శ్రేణుల్లో కొంత గందరగోళం డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రచారం కొనసాగిస్తామని పార్టీ ప్రకటన Read full story
Sun 12:51 అమర్నాథ్ యాత్ర 2026 షెడ్యూల్ విడుదల.. 57 రోజుల పాటు యాత్ర ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జులై 3న ప్రారంభం మొత్తం 57 రోజుల పాటు కొనసాగనున్న పవిత్ర యాత్ర రక్షాబంధన్ రోజున ఆగస్టు 28న యాత్ర ముగింపు ఈ నెల 15 నుంచి యాత్ర కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం Read full story
Sun 12:37 బటన్ నొక్కితే కారు నంబర్ ప్లేట్ చేంజ్.. వీడియో ఇదిగో! డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డ బీఎండబ్ల్యూ కారు చలాన్ల నుంచి తప్పించుకోవడానికే ఈ మోసం యజమానిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు Read full story
Sun 12:36 డగౌట్లో ఫోన్ వాడకం.. విచారణకు బీసీసీఐ ఆదేశం.. రాజస్థాన్ మేనేజర్పై వేటు తప్పదా? డగౌట్లో ఫోన్తో కనిపించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ ఇది ఐపీఎల్ నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టం చేసిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ విచారణ తర్వాత చర్యలు నిబంధనల ప్రకారం డగౌట్లో ఫోన్ వాడకంపై నిషేధం రోమీ భిందర్పై జరిమానా లేదా నిషేధం విధించే అవకాశం Read full story