నాడు తండ్రితో, నేడు కొడుకుతో... ఈ ఆరుగురు మంత్రులూ స్పెషల్!
- వైఎస్ క్యాబినెట్ లో బొత్స, పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి
- పెద్దిరెడ్డి, బాలినేని, విశ్వరూప్ కూడా
- వారిని తీసుకున్న వైఎస్ జగన్
కాగా, బొత్స సత్యనారాయణకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలు, మోపిదేవి వెంకటరమణకు పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్ శాఖలు, విశ్వరూప్ కు సాంఘిక సంక్షేమ శాఖ, పిల్లి సుభాష్ చంద్ర బోస్ కు రెవెన్యూ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖలు, బాలినేని శ్రీనివాసరెడ్డికి విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు దక్కాయన్న సంగతి తెలిసిందే.