లాభాలలో ముగిసిన నేటి స్టాక్ మార్కెట్లు
- ఆద్యంతం లాభాల్లోనే ట్రేడింగ్
- సెన్సెక్స్ 192.35 పాయింట్ల లాభం
- నిఫ్టీ 54.90 పాయింట్ల లాభం
ఇక రిలయన్స్, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ తదితర కంపెనీల షేర్లు లాభాలు దండుకోగా, హీరో మోటాకార్ప్, విప్రో, ఎస్ బ్యాంక్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ తదితర షేర్లు నష్టపోయాయి.