సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి నిర్యాణం.. కర్ణాటకలో రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం!
- సిద్ధగంగ మఠాధిపతిగా ఆధ్యాత్మిక సేవలు
- మూడ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం
- రేపు సాయంత్రం అంత్యక్రియల నిర్వహణ
కాగా శివకుమార స్వామి మృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మూడ్రోజులు సంతాప దినాలుగా, రేపు సెలవుగా ప్రకటించింది. మరోవైపు రేపు సాయంత్రం 4 గంటలకు శివకుమార స్వామి అంత్యక్రియలు జరుగుతాయని మఠానికి చెందిన అధికారులు తెలిపారు. శివకుమార స్వామి కర్ణాటకలోని శక్తిమంతమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందినవారు.