సునామీ విధ్వంసం.. 429కి చేరిన మృతుల సంఖ్య
- ఇండోనేషియాలో బీభత్సం సృష్టించిన సునామీ
- 16,082 మంది నిరాశ్రయులు
- 882 ఇళ్లు ధ్వంసం
మరోవైపు మరో 154 మంది జాడ తెలియడం లేదు. వారికోసం భవనాల శిథిలాల కింద వెతుకుతున్నారు. మరోపక్క 1,485 మంది గాయపడ్డారు. 16,082 మంది నిరాశ్రయులయ్యారు. 882 ఇళ్లు, 73 హోటళ్లు, 60కి పైగా స్టాళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. 434 బోట్లు దెబ్బతిన్నాయి.